Friday, April 3, 2009

మరోసారి జనం సొమ్ము నాశనం

మళ్ళి ఎన్నికలు వచ్చాయ్ మళ్ళి ప్రజల సొమ్ము మట్టిపాలు కానుంది. నేను ఇలా ఎందుకు అంటున్నాను అంటే గెలవమని తెలిసిన, గెలిచే వీలు లేకపోయినా సరే ఎంతో మంది తమ రాజ్యాంగ హక్కు అని ఎన్నికలలో పోటి చేస్తున్నారు. వాళ్ళు సరే, తప్పకుండ గెలిచే వల్ల పరిస్థితి వేరే ల వుంది.
నేను చిరంజీవి గురుంచి చెబుతున్నాను. అయన ఎక్కడినుంచి పోటి చేసిన తప్పక గెలిచే అవకాశమున్న వ్యక్తి. మరి అలాంటి చిరంజీవి రెండు చోట్ల నామినేషన్ ఎందుకు వేయాలి. తిరుపతి, పాలకొల్లు నమినషన్లు వేసి అయన తిరిగి వుపేన్నికలకు ఇప్పుడే రంగం సిద్ధం చేసారు. వారికి ప్రజల సొమ్ము మీద ఏమినా గౌరవం వుందా అని నేను అనుమనపడుతున్నాను.
ఇదేమీ మొదటి సరి కాదు. ఇంతకు ముందు తెలంగాణా రాష్ట్ర సమితి వాళ్ళు కాళీగా వుండి ఇలాగె రాజేనామలు చేసారు. కే సి అర్ ఐతే రెండు సార్లు ఇలాగె చేసారు.
ప్రజల మనో భావాల మీద ఈ రాజకీయ నాయకులకు ఏ మాత్రం గౌరవం లేదు. ఒకవేళ, చిరంజీవి తిరుపతిలో పాలకొల్లు లో గెలిస్తే (ఇది తప్పక జరుగుతుంది) వారు ఎవరిని ఎన్నిక చేసుకుంటారు. తిరుపతి నో పలక్కొల్లు నో ఏదో వకతినే ఎన్నుకుంటే, మరి ఆ రెండో ఊరి ప్రజలను మోసం చేసినట్టు కాదా. వాళ్ళు చిరంజీవి మీద వుంచిన విశ్వాసం మాట ఏమిటి.
అందుకే ఈ రాజ్యాంగం మార్చాలి. ఇక నించి, ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో పోటి చేస్తే, అలా పోటి చేసే vakthi నించి కొంత సొమ్ము prabuthvaniki kattela rajyamgam marchali. లేకపోతే, ఈ రాజకీయ nayakulu eppatiki maararu.
thirupatho లేక palakollo ఏదో vakati chiranjeeviki దూరం avatam kayam.

No comments: